ఈ మధ్య కాలంలో దొంగలు ఎక్కువయ్యారు. మనుషులను బురిడీ కొట్టించి డబ్బులు దండుకుంటున్నారు. రాజోలులో దొంగలు బీభత్సం సృష్టించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు (మం) పొన్నమండ గ్రామంలో మెడబల జగ్గారావు(85) ఏళ్ల వృద్ధుడిని గుర్తుతెలియని దండుగులు హతమార్చి బంగారం నగదును దొంగిలించారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దండుగులు ఎవరు అనేదిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన గూర్చి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Also read
- Auspicious Yogas: ఈ నెల 21న అరుదైన యోగాలు.. దీర్ఘాయువు, ఆయుస్సు కోసం ఎలా పుజించాలంటే..
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!