విశాఖలో పారామెడికల్ చదువుతున్న నర్సింగ్ విద్యార్థిని భాగ్యశ్రీ డెత్ మిస్టరీ కొనసాగుతుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆమె ఊపిరి పోవడానికి కారణం ఏంటి..? ఫ్యాన్కు ఉరేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ.. గుట్టుగా అంత్యక్రియలు చేయడం మరింత అనుమానాలకు తావిస్తోంది.
విశాఖలో పారామెడికల్ చదువుతున్న నర్సింగ్ విద్యార్థిని భాగ్యశ్రీ డెత్ మిస్టరీ కొనసాగుతుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆమె ఊపిరి పోవడానికి కారణం ఏంటి..? ఫ్యాన్కు ఉరేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ.. గుట్టుగా అంత్యక్రియలు చేయడం మరింత అనుమానాలకు తావిస్తోంది. కనీసం స్మశాన వాటిక నుంచైనా పోలీసులకు సమాచారం లేదు. ఆమె మరణం వెనుక గుట్టును విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన భాగ్యశ్రీకి విశాఖ గోపాలపట్నం నాగేంద్ర కాలనీలో అన్న ఏసుబాబు, వదిన వాగ్దేవిలతో కలిసి నివాసం ఉంటుంది. పారా మెడికల్లో కార్దియాలాజీ కోర్స్ చదువుతూ కేజీహెచ్లో శిక్షణ తీసుకుంటుంది. అన్నయ్య ఏసుబాబు ఆటో డ్రైవర్, వదిన వాగ్దేవి పెట్రోల్ బంక్లో పనిచేస్తుంది. అయితే భాగ్యశ్రీ మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Also read
- Andhra Pradesh: ఇన్స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
- బయటనుంచి చూస్తే రేకుల షెడ్డు.. లోపలికెళ్తే మైండ్ బ్లాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే..
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..





