విశాఖలో పారామెడికల్ చదువుతున్న నర్సింగ్ విద్యార్థిని భాగ్యశ్రీ డెత్ మిస్టరీ కొనసాగుతుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆమె ఊపిరి పోవడానికి కారణం ఏంటి..? ఫ్యాన్కు ఉరేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ.. గుట్టుగా అంత్యక్రియలు చేయడం మరింత అనుమానాలకు తావిస్తోంది.
విశాఖలో పారామెడికల్ చదువుతున్న నర్సింగ్ విద్యార్థిని భాగ్యశ్రీ డెత్ మిస్టరీ కొనసాగుతుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆమె ఊపిరి పోవడానికి కారణం ఏంటి..? ఫ్యాన్కు ఉరేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ.. గుట్టుగా అంత్యక్రియలు చేయడం మరింత అనుమానాలకు తావిస్తోంది. కనీసం స్మశాన వాటిక నుంచైనా పోలీసులకు సమాచారం లేదు. ఆమె మరణం వెనుక గుట్టును విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన భాగ్యశ్రీకి విశాఖ గోపాలపట్నం నాగేంద్ర కాలనీలో అన్న ఏసుబాబు, వదిన వాగ్దేవిలతో కలిసి నివాసం ఉంటుంది. పారా మెడికల్లో కార్దియాలాజీ కోర్స్ చదువుతూ కేజీహెచ్లో శిక్షణ తీసుకుంటుంది. అన్నయ్య ఏసుబాబు ఆటో డ్రైవర్, వదిన వాగ్దేవి పెట్రోల్ బంక్లో పనిచేస్తుంది. అయితే భాగ్యశ్రీ మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Also read
- TG Crime: మహిళ ఎస్సై పై చేయి చేసుకున్న కాంగ్రెస్ నేత
- Watch Video: ఫ్రెండ్ను కలవడానికి వెళ్లి 21వ అంతస్తు నుంచి దూకేసిన లేడీ టెకీ.. మిస్టరీగా మారిన సూసైడ్ కేసు!
- బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ స్టోరీ.. పెనిమిటి హత్యకు శ్రీమతి స్కెచ్
- శివయ్యకి అపచారం…. తిన్నడికి ద్రోహం…”నకిలీ కన్నప్ప సినిమాని బహిష్కరించండి”
- Hyderabad: అలా వచ్చారు.. ఇలా వెళ్లిపోయారు.. మధ్యలో శాల్తీలు లేచాయి