*
*అమరావతి*
ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముఖ్యమంత్రి కన్నా తానే ఎక్కువ అని ఫీల్ అయి నిర్ణయాలు తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ,సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న అతని తనయుడు సజ్జల భార్గవ్ ఫోన్లు స్విచ్ ఆఫ్ లు వస్తున్నాయి
నిన్న జగన్ మోహన్ రెడ్డి జరిపిన సమావేశానికి గైర్హాజరు
ఫోన్లు స్విచాఫ్ వస్తుండడంతో హ్తె కమాండ్ ఆరా
రామకృష్ణారెడ్డి వల్లే ఓడిపోయామని ఎమ్మెల్యేలు గగ్గోలు
తమను ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని గంటలు గంటలు ఆఫీసుల్లో కూర్చోబెట్టి పంపించేవారని సజ్జలు వల్లే తాము ఈ స్థితిలో ఉన్నామని జగన్ ముందు చెప్పి వాపోయారు
ఆయన చేసిన నిర్వాకం వల్ల సోషల్ మీడియాలో చెల్లించాల్సిన బిల్లులు కోట్ల రూపాయల్లో ఆగిపోయాయి
కొన్ని ఆర్థికపరమైన విషయాలు కూడా సజ్జలతో ముడిపడి ఉండటంతో అతనిని వెతికే పనిలో ఉంది హై కమాండ్
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





