ఓటర్లను వైకాపా నాయకులు రకరకాలుగా ప్రలోభ పెడుతున్నారు. వైకాపాకే ఓటేస్తామంటూ తిరుపతి కొర్లగుంట ఆంజనేయస్వామి ఆలయంలో స్థానికులతో ప్రమాణం చేయించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తిరుపతి టౌన్ బ్యాంకు ఛైర్మన్ కేతం రామారావు.. దగ్గరుండి మరీ ఈ అరాచకాలకు ఒడిగట్టారు. ఓటమి భయంతోనే వైకాపా నేతలు ప్రజలకు ఒట్టేయిస్తున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు.
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!