తిరుపతిజిల్లా ..శ్రీకాళహస్తి
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిన్న అత్యంత వైభవంగా నిర్వహింపబడింది నేడు, శ్రీ శివకామసుందరి సమేత నటరాజస్వామి పరిణయోత్సవం ని నిర్వహించడం అనాదిగా సాంప్రదాయకంగా వస్తుంది,
ఈ విషోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిఆలయ ఆవరణలోని అచ్యుతరాయ మండపంలో శివకామ సుందరి సమేత నటరాజస్వామి ఉత్సవమూర్తులను నుంచి ఆలయ అర్చకులు విశేష పూజలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణం కమనీయంగారమణీయంగా నిర్వహించి మంగళధారణ చేపట్టారు , అనంతరం ధూపదీప నివేదనలు సర్పంచి ఉత్సవమూర్తులకు పురవీధుల్లో ఊరేగించారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




