ఒంగోలు::
ఫాల్గుణ మాసం చతుర్దశి, పౌర్ణమి తిధులైన మార్చ్ 24, 25 తేదీలలో శ్రీ రాధా మాధవ కళ్యాణం సాంప్రదాయ భజన పద్ధతిలో స్థానిక దేవుని మాన్యం, ఎన్టీఆర్ పార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు శ్రీ రాధాకృష్ణ ఆశ్రమం నిర్వాహకులు బ్రహ్మచారి వేణుమాధవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు వివరాలు తెలుచూ… 24వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి గణపతి పూజ, కలశ స్థాపన, తోడై మంగళం, జయదేవ అష్టపదులు, పంచపది, దివ్య నామం, దీప ప్రదక్షిణ మరియు డోలోత్సవం జరుగునని, 25వ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఉంచ వృత్తి, తదుపరి శ్రీ రాధా మాధవ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ లోకనాధుని కళ్యాణానికి భక్తాదులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని తదుపరి అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరారు.
Also read
- Bhole Baba: సత్సంగ్ పేరుతో వంద మందికి పైగా మృతికి కారణమైన భోలే బాబా ఎవరు..?
- Andhra Pradesh: అత్తతో అల్లుడు పాడు పని.. కళ్లారా చూసిన మేనమామ.. ఇంతలోనే ఊహించని ట్విస్ట్..?
- ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
- అందమైన భార్య.. ఆ పని చేస్తుందని తెలిసి.. భర్త మృగంలా మారిపోయాడు!
- నేటి జాతకములు 3 జూలై, 2024