ఒంగోలు::
ఫాల్గుణ మాసం చతుర్దశి, పౌర్ణమి తిధులైన మార్చ్ 24, 25 తేదీలలో శ్రీ రాధా మాధవ కళ్యాణం సాంప్రదాయ భజన పద్ధతిలో స్థానిక దేవుని మాన్యం, ఎన్టీఆర్ పార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు శ్రీ రాధాకృష్ణ ఆశ్రమం నిర్వాహకులు బ్రహ్మచారి వేణుమాధవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు వివరాలు తెలుచూ… 24వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి గణపతి పూజ, కలశ స్థాపన, తోడై మంగళం, జయదేవ అష్టపదులు, పంచపది, దివ్య నామం, దీప ప్రదక్షిణ మరియు డోలోత్సవం జరుగునని, 25వ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఉంచ వృత్తి, తదుపరి శ్రీ రాధా మాధవ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ లోకనాధుని కళ్యాణానికి భక్తాదులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని తదుపరి అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025
CM Chandrababu: ఆ సంస్కృతికి చెక్..! వీఐపీ దర్శనాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..