తిరుపతి జిల్లా..
తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
పద్మావతి అమ్మవారు ఆలయం వాహన బేరర్ లు పై దాడి కేసులో 19 మందిపై కేసు నమోదు
తమ వారిపై అక్రమంగా పోలీసులు కేసులు నమోదు చేశారంటూ నిరసనకు దిగిన మహిళలు
పోలీసు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన వైనం
ఎమ్మెల్యే డౌన్ డౌన్..ఎస్పీ డౌన్ డౌను అంటూ నినాదాలు చేసిన మహిళలు
కక్షపూరితంగానే తమ వారిపై కేసులు నమోదు చేశారంటూ ఆగ్రహం
ఎమ్మెల్యే నాని ఆదేశాలతోనే అక్రమంగా అరెస్టులు
ముందుగా దాడి చేసిన వారిపై ఎందుకు కేసు నమోదు చేయలేదంటూ పోలీసులను నిలదీసిన మహిళలు
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారినే అరెస్టు చేయడం ఏమిటంటూ నిలదీసిన మహిళలు
వాహనాల రాకపోకలకు అడ్డంగా బైఠాయించి బాధిత కుటుంబ సభ్యులు
పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన
కేవలం రాజకీయ కక్షలతోనే తమవారిని వేధిస్తున్నారంటూ ఆగ్రహం
Also read
- ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదని ఎందుకు అంటారు? నిజం తెలుసుకోండి!
- Astro Secrets: మీ రాశిని శాసించే ఆ జంతువు ఏంటో మీకు తెలుసా?.. జ్యోతిష్య శాస్త్రంలో దాగి ఉన్న ఆసక్తికరమైన రహస్యాలివే!
- Weekly Horoscope: వారికి అదృష్టం కలిసి రానుంది..! 12 రాశులకు వారఫలాలు
- నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను చంపి..
- రైల్వే స్టేషన్కు వెళ్తుండగా విరుచుకుపడ్డ మృత్యువు..భార్య, కొడుకు కళ్లెదుటే భర్త దుర్మరణం! ఏం జరిగిందో చూస్తే..





