నంద్యాల : నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో అత్తను అల్లుడు కత్తితో పొడిచి చంపాడు. బండి ఆత్మకూరు మండలం కాడమలకాల్వ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యతో గొడవపడిన సునీల్ ఆమెను హత్య చేసేందుకు కత్తితో వెంటాడాడు. ఈ క్రమంలో అత్త కళావతి అడ్డు రావడంతో ఆమెను చంపేశాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు
Also read
- Rajanagaram: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి
- Kakinada: కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత!
- Janwada: జన్వాడలో దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసిబిడ్డ అనాథ
- హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో.. అర్ధరాత్రి ఓ మహిళ ఎంట్రీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- విజయనగరంలో భారీ భూ కుంభకోణం.. MSME పార్క్ కోసం తవ్వుతుంటే వైసీపీ నేత ఘరానా స్కామ్..?





