నంద్యాల : నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో అత్తను అల్లుడు కత్తితో పొడిచి చంపాడు. బండి ఆత్మకూరు మండలం కాడమలకాల్వ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యతో గొడవపడిన సునీల్ ఆమెను హత్య చేసేందుకు కత్తితో వెంటాడాడు. ఈ క్రమంలో అత్త కళావతి అడ్డు రావడంతో ఆమెను చంపేశాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు
Also read
- Hyderabad: గచ్చిబౌలిలో దారుణం.. లిఫ్ట్లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతి!
- మాదాపూర్లో విషాదం: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. ఏం జరిగింది?
- Hyderabad: మరోసారి నేపాలి గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్ తో దోపిడీ!
- Garuda Puranam: గరుడ పురాణ హెచ్చరిక: సుఖశాంతులు కావాలా? అయితే ఈ 5 పాపపు పనులకు దూరంగా ఉండండి!
- ద్రౌపది పాండవులను వివాహం చేసుకోవడం వెనుక ఉన్న రహస్యం ద్విజన్మ రహస్యం!





