నంద్యాల : నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో అత్తను అల్లుడు కత్తితో పొడిచి చంపాడు. బండి ఆత్మకూరు మండలం కాడమలకాల్వ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యతో గొడవపడిన సునీల్ ఆమెను హత్య చేసేందుకు కత్తితో వెంటాడాడు. ఈ క్రమంలో అత్త కళావతి అడ్డు రావడంతో ఆమెను చంపేశాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





