క్లాస్ రూమ్లో దారుణం జరిగింది. చిన్న గొడవ కారణంగా ఉపాధ్యాయుడిపై విద్యార్థి పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరిగింది.
చిన్న కారణం గొడవగా మారడంతో విద్యార్థిని ఉపాధ్యాయుడు దుర్భాషలాడారు. దీంతో కోపోద్రికుడైన విద్యార్థి అందరూ చూస్తుండగా, వీడియో తీస్తున్నా సరే ఉపాధ్యాయుడిపై పిడుగుద్దులు కురిపించారు. మిగిలిన టీచర్లు చెబుతున్నా వినకుండా స్టూడెంట్ దాడి చేయడంతో ఉపాధ్యాయుడి విలవిలలాడిపోయారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉపాధ్యాయుడు దుర్భాషలాడటంపై కొందరు విమర్శస్తుంటే మరికొందరు మాత్రం చిన్న వయసులో విద్యార్థిని ఇప్పుడు కట్టడి చేయాలని, లేని పక్షంలో ఉన్మాదిగా మారే అవకాశం ఉంటుందని అంటున్నారు.
Also read
- ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు
- అధిక వడ్డీ ఆశ చూపి రూ.11 కోట్లకు కుచ్చుటోపి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటిని ముట్టడించిన రైతులు!
- భక్తి ముసుగులో IIT కామాంధుడు….ప్రవచనాలు చెబుతూ అమ్మాయిలతో రాసలీలాలు!
- ఆసుపత్రిలో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం.. అధికారుల తనిఖీలో బయటపడ్డ సంచలనాలు!
- అప్పుల బాధతో కన్న పిల్లలకు విష గుళికలు ఇచ్చి..





