ఏపీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏసీబీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేపు జైలునుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి(mp-mithun-reddy) కి కోర్టు బెయిల్ మంజూరు(mithun reddy bail petition) చేసింది. ఏసీబీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.రేపు జైలునుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది. రూ.2 లక్షలతో ష్యూరిటీ ఇవ్వాలని ఆదేశించింది. మిథున్ రెడ్డి వారంలో రెండుసార్లు సంతకాలు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 71 రోజులుగా ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జులై 20వ తేదీన మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!