రాజంపేట అర్బన్ : సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు ఆయనను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. గతంలో ఆయనకు గుండె సంబంధిత సమస్యలు కారణంగా స్టంట్ వేయడం జరిగిందని, మరలా అదే సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లుగా పోసాని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి పీసీ యూనిట్ వైద్యాధికారి వికాస్ పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించి 2డి ఎకో పరీక్షల నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు
Also read
- నేటి జాతకములు..3 డిసెంబర్, 2025
- Sabarimala: శబరిమల 18 మెట్ల వెనకున్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా?.. ఒక్కో మెట్టుకు ఒక్కో ప్రాధాన్యత
- Tirupati Crime News: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
- Apstc కర్చీఫ్ వేసిన సీటులోకూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు
- Acid attack: దారుణం.. నర్సింగ్
విద్యార్థినిపై యాసిడ్ దాడి..





