రాజంపేట అర్బన్ : సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు ఆయనను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. గతంలో ఆయనకు గుండె సంబంధిత సమస్యలు కారణంగా స్టంట్ వేయడం జరిగిందని, మరలా అదే సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లుగా పోసాని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి పీసీ యూనిట్ వైద్యాధికారి వికాస్ పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించి 2డి ఎకో పరీక్షల నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!