విశాఖలో పారామెడికల్ చదువుతున్న నర్సింగ్ విద్యార్థిని భాగ్యశ్రీ డెత్ మిస్టరీ కొనసాగుతుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆమె ఊపిరి పోవడానికి కారణం ఏంటి..? ఫ్యాన్కు ఉరేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ.. గుట్టుగా అంత్యక్రియలు చేయడం మరింత అనుమానాలకు తావిస్తోంది.
విశాఖలో పారామెడికల్ చదువుతున్న నర్సింగ్ విద్యార్థిని భాగ్యశ్రీ డెత్ మిస్టరీ కొనసాగుతుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆమె ఊపిరి పోవడానికి కారణం ఏంటి..? ఫ్యాన్కు ఉరేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ.. గుట్టుగా అంత్యక్రియలు చేయడం మరింత అనుమానాలకు తావిస్తోంది. కనీసం స్మశాన వాటిక నుంచైనా పోలీసులకు సమాచారం లేదు. ఆమె మరణం వెనుక గుట్టును విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన భాగ్యశ్రీకి విశాఖ గోపాలపట్నం నాగేంద్ర కాలనీలో అన్న ఏసుబాబు, వదిన వాగ్దేవిలతో కలిసి నివాసం ఉంటుంది. పారా మెడికల్లో కార్దియాలాజీ కోర్స్ చదువుతూ కేజీహెచ్లో శిక్షణ తీసుకుంటుంది. అన్నయ్య ఏసుబాబు ఆటో డ్రైవర్, వదిన వాగ్దేవి పెట్రోల్ బంక్లో పనిచేస్తుంది. అయితే భాగ్యశ్రీ మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Also read
- Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత.. 12 రాశుల వారికి వారఫలాలు
- Andhra Pradesh: ఇలా ఉన్నారేంట్రా.. గోల్డ్ షాపు ఓనర్ కళ్లలో కారం కొట్టి ఇతడు ఏం చేశాడో చూడండి..
- Ugadi 2026: పరాభవ నామ సంవత్సరం అర్థం ఏమిటి..? మనకు ఇచ్చే రహస్య సందేశం ఏంటో తెలుసా..?
- టార్గెట్ ఒకరు.. ప్రాణం పోయింది మరొకరిది.. బట్టల తీగకు కరెంట్ షాక్ పెట్టి హత్య
- దేవాయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..? ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా..?





