విశాఖలో పారామెడికల్ చదువుతున్న నర్సింగ్ విద్యార్థిని భాగ్యశ్రీ డెత్ మిస్టరీ కొనసాగుతుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆమె ఊపిరి పోవడానికి కారణం ఏంటి..? ఫ్యాన్కు ఉరేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ.. గుట్టుగా అంత్యక్రియలు చేయడం మరింత అనుమానాలకు తావిస్తోంది.
విశాఖలో పారామెడికల్ చదువుతున్న నర్సింగ్ విద్యార్థిని భాగ్యశ్రీ డెత్ మిస్టరీ కొనసాగుతుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆమె ఊపిరి పోవడానికి కారణం ఏంటి..? ఫ్యాన్కు ఉరేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ.. గుట్టుగా అంత్యక్రియలు చేయడం మరింత అనుమానాలకు తావిస్తోంది. కనీసం స్మశాన వాటిక నుంచైనా పోలీసులకు సమాచారం లేదు. ఆమె మరణం వెనుక గుట్టును విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన భాగ్యశ్రీకి విశాఖ గోపాలపట్నం నాగేంద్ర కాలనీలో అన్న ఏసుబాబు, వదిన వాగ్దేవిలతో కలిసి నివాసం ఉంటుంది. పారా మెడికల్లో కార్దియాలాజీ కోర్స్ చదువుతూ కేజీహెచ్లో శిక్షణ తీసుకుంటుంది. అన్నయ్య ఏసుబాబు ఆటో డ్రైవర్, వదిన వాగ్దేవి పెట్రోల్ బంక్లో పనిచేస్తుంది. అయితే భాగ్యశ్రీ మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!