ఎన్టీఆర్ మార్గ్ లో కారు బీభత్సం సృష్టించింది. తెలుగుతల్లి వంతెనవైపు నుంచి ఖైరతాబాద్ వైపు వస్తున్న కారు.. ఫుట్పాత్పైపై ఉన్న ఐస్క్రీమ్ బండిని ఢీకొట్టి ఆ తర్వాత రాంగూట్లో వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.
హైదరాబాద్: ఎన్టీఆర్ మార్గ్ లో కారు బీభత్సం
సృష్టించింది. తెలుగుతల్లి వంతెనవైపు నుంచి ఖైరతాబాద్ వైపు వస్తున్న కారు.. ఫుట్పాత్పై ఉన్న ఐస్క్రీమ్ బండిని ఢీకొట్టి ఆ తర్వాత రాంగ్లూట్లో వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై వస్తున్న ప్రేమికులకు తీవ్రగాయాలు కావడంతో పోలీసులు హైదర్గూడ అపోలో ఆసుపత్రికి తరలించారు. వనస్థలిపురానికి చెందిన కారు యజమాని, విశ్రాంత ఇంజినీర్ విజయ్కుమార్పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా బద్వేలుకు చెందిన ప్రేమికుడు బ్రహ్మయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. యువతి చికిత్స పొందుతోంది.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




