ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ గార్ల పిలుపు మేరకు వరుసగా 4 వ రోజు నా స్వగ్రామం మౌంజీపాడు లో సచివాలయం సిబ్బంది, కూటమి నాయకుల తో కలిసి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంచుతూ కూటమి ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది
పాతూరి రామ్ ప్రసాద్ చౌదరి
పశ్చిమగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులుమాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేపల్లిగూడెం
MANA TDP స్టేట్ పస్ట్ ర్యాంకర్
23-9-2024
Also read
- Watch Video: ఫ్రెండ్ను కలవడానికి వెళ్లి 21వ అంతస్తు నుంచి దూకేసిన లేడీ టెకీ.. మిస్టరీగా మారిన సూసైడ్ కేసు!
- బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ స్టోరీ.. పెనిమిటి హత్యకు శ్రీమతి స్కెచ్
- శివయ్యకి అపచారం…. తిన్నడికి ద్రోహం…”నకిలీ కన్నప్ప సినిమాని బహిష్కరించండి”
- Hyderabad: అలా వచ్చారు.. ఇలా వెళ్లిపోయారు.. మధ్యలో శాల్తీలు లేచాయి
- Drug Injections: ఏపీలో మత్తు ఇంజెక్షన్ల కలకలం