మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ చివరికి కత్తిపోట్లకు దారి తీసింది.
యనమలకుదురు: మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ చివరికి కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా యనమలకుదురులో చోటుచేసుకుంది. మామిడాకుల కోసం అర్జునరావు అనే వ్యక్తి బంధువుల ఇంటికి వెళ్లాడు. అడగకుండా మామిడాకులు కోశాడని అతడితో ఆ ఇంటి యజమాని గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి అర్జునరావుపై యజమాని నాంచారయ్య కత్తితో దాడి చేశాడు. దీంతో అతడిని పడమటలోని ఆస్పత్రికి తరలించారు.
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




