గోడ్డు కారంతో ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారు.. నీళ్ళు రాక స్నానాలు కూడా చేయడం లేదంటూ గురుకుల విద్యార్థినుల ఆవేదన
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఉడికి ఉడకని అన్నం, గోడ్డు కారంతో బోజనాలు పెడుతున్నారు.. మెనూ ప్రకారం బోజనాలు పెట్టడం లేదు
వంట మనుషులు లేకుంటే తామే వంట చేసుకుంటున్నాం.. నీళ్లు రాక స్నానాలు కూడా చేయడం లేదు
కుక్క చనిపోతే కూడా రెండు రోజులు తీయలేదు.. పాములు వస్తే తామే చంపేస్తున్నామంటూ గురుకుల విద్యార్థినుల ఆవేదన
మంచి అన్నం కావాలి.. తాగే నీళ్ళు కావాలి.. మరుగుదొడ్లు కావాలి.. సదుపాయాలు కావాలి అంటూ ఆందోళనకు దిగిన గురుకుల విద్యార్థినులు…
Also read
- పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ఎందుకు అంత ముఖ్యమో తెలుసా? తీర్థయాత్రల వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యాలు!
- విష్ణుమూర్తి ప్రసన్నం కావాలా? గురువారం ఈ 5 పనులు తప్పక చేయండి.. సిరిసంపదలు ఖాయం!
- గాయత్రీ మంత్రం శక్తి ఇదే.. రోజూ జపిస్తే కష్టాలు దూరమై ఐశ్వర్యం పెరుగుతుందట!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- భార్య గొంతు కోసి చంపేశాడు





