గోడ్డు కారంతో ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారు.. నీళ్ళు రాక స్నానాలు కూడా చేయడం లేదంటూ గురుకుల విద్యార్థినుల ఆవేదన
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఉడికి ఉడకని అన్నం, గోడ్డు కారంతో బోజనాలు పెడుతున్నారు.. మెనూ ప్రకారం బోజనాలు పెట్టడం లేదు
వంట మనుషులు లేకుంటే తామే వంట చేసుకుంటున్నాం.. నీళ్లు రాక స్నానాలు కూడా చేయడం లేదు
కుక్క చనిపోతే కూడా రెండు రోజులు తీయలేదు.. పాములు వస్తే తామే చంపేస్తున్నామంటూ గురుకుల విద్యార్థినుల ఆవేదన
మంచి అన్నం కావాలి.. తాగే నీళ్ళు కావాలి.. మరుగుదొడ్లు కావాలి.. సదుపాయాలు కావాలి అంటూ ఆందోళనకు దిగిన గురుకుల విద్యార్థినులు…
Also read
- అనంత హనీట్రాప్.. రంగమ్మ అరెస్ట్, వీఆర్ కు సీఐలు..
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు
- షాపింగ్కు వెళ్లిన భర్త.. సైలెంట్గా ఫాలో అయిన భార్య.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్..!
- వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని..
- రాత్రి పూట పేకాట ఆడేందుకు వెళ్లి మిస్సింగ్.. మిస్టరీగా మారిన ఘటన





