30లక్షల రూపాయల విలువ చేస్ బంగారు ఆభరణాలు స్వాధీనం. నిందితుల నుంచి ఒక కారు, రెండు మోటారు సైకిళ్ల స్వాధీనం
తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు…
ఒంటరి మహిళలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడే ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశాం.
డిసెంబర్ 20వతేదీ మున్సిపల్ ఉద్యోగస్తులమని చెప్పి కేశవాయనిగుంటలో ఒక మహిళ ఇంట్లోకి చొరబడి నిందితులు దొంగతనానికి పాల్పడ్డారు .\చోరీ చేసిన మొత్తాన్ని రికవరీ చేశాం
అనుమానితులు ఇంటికి వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి.
ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉండండి
Also read
- Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అబద్ధం చెప్పే వారికి ఎలాంటి శిక్షలు పడతాయయో తెలిస్తే వెన్ను వణకాల్సిందే..
- SSC వాల్యుయేషన్లో బయటపడ్డ తీవ్ర లోపాలు.. ఐదుగురు వాల్యుయేటర్లు సస్పెండ్!
- Andhra: ఏపీ MLC కారు మిస్సింగ్.. నిందితుడ్ని పట్టేసిన పోలీసులు.. అతని చెప్పింది విని షాక్
- నడిపేది రోడ్డు సైడ్ డాబా హోటల్ అనుకునేరు.. లోపల యవ్వారం చూస్తే సీన్ సితారే
- తాగి మైకంలో రెచ్చిపోయిన కానిస్టేబుల్.. బూతులు తిడుతూ నడిరోడ్డుపై రచ్చరచ్చ!