30లక్షల రూపాయల విలువ చేస్ బంగారు ఆభరణాలు స్వాధీనం. నిందితుల నుంచి ఒక కారు, రెండు మోటారు సైకిళ్ల స్వాధీనం
తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు…
ఒంటరి మహిళలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడే ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశాం.
డిసెంబర్ 20వతేదీ మున్సిపల్ ఉద్యోగస్తులమని చెప్పి కేశవాయనిగుంటలో ఒక మహిళ ఇంట్లోకి చొరబడి నిందితులు దొంగతనానికి పాల్పడ్డారు .\చోరీ చేసిన మొత్తాన్ని రికవరీ చేశాం
అనుమానితులు ఇంటికి వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి.
ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉండండి
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!