30లక్షల రూపాయల విలువ చేస్ బంగారు ఆభరణాలు స్వాధీనం. నిందితుల నుంచి ఒక కారు, రెండు మోటారు సైకిళ్ల స్వాధీనం
తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు…
ఒంటరి మహిళలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడే ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశాం.
డిసెంబర్ 20వతేదీ మున్సిపల్ ఉద్యోగస్తులమని చెప్పి కేశవాయనిగుంటలో ఒక మహిళ ఇంట్లోకి చొరబడి నిందితులు దొంగతనానికి పాల్పడ్డారు .\చోరీ చేసిన మొత్తాన్ని రికవరీ చేశాం
అనుమానితులు ఇంటికి వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి.
ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉండండి
Also read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





