SGSTV NEWS
Andhra PradeshCrime

తిరుపతి… ముగ్గురు అంతరాష్ట్ర దోపిడీ దొంగల అరెస్టు

30లక్షల రూపాయల విలువ చేస్ బంగారు ఆభరణాలు స్వాధీనం. నిందితుల నుంచి ఒక కారు, రెండు మోటారు సైకిళ్ల స్వాధీనం

తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు…

ఒంటరి మహిళలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడే ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశాం.
డిసెంబర్ 20వతేదీ మున్సిపల్ ఉద్యోగస్తులమని  చెప్పి కేశవాయనిగుంటలో ఒక మహిళ ఇంట్లోకి చొరబడి నిందితులు దొంగతనానికి పాల్పడ్డారు .\చోరీ చేసిన మొత్తాన్ని రికవరీ చేశాం
అనుమానితులు ఇంటికి వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి.

ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉండండి



Also read

Related posts

Share this