*కృష్ణాజిల్లా పామర్రులో మహిళ పై హత్యాయత్నం.*
గీతకత్తి తో దాడి చేయడంతో మహిళకు తీవ్ర గాయాలు.
హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్సచేసి తలపై 12కుట్లు వేసిన వైద్యులు.
లబించిన సాక్ష్యాదారాల ప్రకారం వివరాలు ఈవిధంగా ఉన్నాయి: పామర్రులో కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న మట్టా లక్ష్మి ఇంట్లో ఉండగా నూతక్క ఆంజనేయులు అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి లక్ష్మి వాళ్ళ కోడలి ని ఫోటోలు తీయడం మొదలుపెట్టాడు నాకోడలిని ఫోటోలు తీయడానికి నువ్వెవడివిరా అని అడ్డగించడంతో వెంటతెచ్చుకున్న గీత కత్ట్టితో దాడిచేసి తలపై రెండుచోట్ల వేటు వేయడంతో మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది అని స్థానికులు చెప్పుచున్నారు.
Also read
- తిరుమలలో చిరుత సంచారం.. ఆలయంపై విమానం చక్కర్లు..వీడియో.. అధికారులేమంటున్నారంటే
- నేటి జాతకములు..2 జూన్, 2025
- Bhadrachalam:భద్రాచలం రామాలయం లో అపచారం.. సంచులపై అన్యమత ప్రచార స్లోగన్
- Nellore: వృద్ధుడిని చంపి.. మృతదేహాన్ని బోరుబావిలో వేసి..
- Nellore: అమ్మవారికి దిష్టి తీసిన పూజారి అక్కడికక్కడే మృతి (VIDEO)