గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఈ సమావేశంలో కౌన్సిల్ మెంబర్లకు పంచిన స్వీట్స్లో సజీవ పురుగులు దర్శనమిచ్చాయి. కౌన్సిల్ సమావేశంలో బూజుపట్టిన జీడిపప్పు పెట్టడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పాడైన స్నాక్స్ పెట్టడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కమిషనర్కు కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ పులి శ్రీనివాసులు హామీ ఇచ్చారు
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!