July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

మృతుడి కుటుంబ సభ్యులకు భరోసా పత్రం అందించిన నారా భువనేశ్వరి

ఎన్టీఆర్ జిల్లా:  తిరువూరు:

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నీ తట్టుకోలేక మరణించిన తిరువూరు నగర పంచాయతీ 12 వార్డుకు చెందిన కుంచెం సుబ్బారావు  కుటుంబసభ్యులను “నిజం గెలవాలి” కార్యక్రమంలో భాగంగా  పరామర్శించిన  -నారా భువనేశ్వరి

మృతుడి కుటుంబ సభ్యులకు భరోసా పత్రం అందించిన నారా భువనేశ్వరి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డిఏ కూటమి అభ్యర్థులు కేశినేని శివనాథ్(చిన్ని), కొలికపూడి శ్రీనివాసరావు, కొలికపూడి సతీమణి మాధవి,టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు

Also read

Related posts

Share via