ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు:
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నీ తట్టుకోలేక మరణించిన తిరువూరు నగర పంచాయతీ 12 వార్డుకు చెందిన కుంచెం సుబ్బారావు కుటుంబసభ్యులను “నిజం గెలవాలి” కార్యక్రమంలో భాగంగా పరామర్శించిన -నారా భువనేశ్వరి
మృతుడి కుటుంబ సభ్యులకు భరోసా పత్రం అందించిన నారా భువనేశ్వరి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డిఏ కూటమి అభ్యర్థులు కేశినేని శివనాథ్(చిన్ని), కొలికపూడి శ్రీనివాసరావు, కొలికపూడి సతీమణి మాధవి,టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!