భర్త ప్రైవేట్ పార్ట్స్ను భార్య కట్ చేసిన ఘటన బిహార్లో చోటుచేసుకుంది. లవర్తో మాట్లాడి దొరికిపోయిన భార్యను భర్త ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా పెరిగి వ్యాగ్వాదం ముదిరింది. ఆగ్రహంతో భార్య ఏకంగా భర్త ప్రైవేట్ పార్ట్స్ను కట్ చేసింది.
ఈ మధ్య కాలంలో మహిళ కంటే పురుషులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల బిహార్లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బీహార్లోని హాజీపూర్లో ఓ భార్య తన భర్తకు తెలియకుండా ప్రియుడితో మాట్లాడుతుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భార్య ఆగ్రహానికి గురై భర్త ప్రైవేట్ పార్ట్స్ను కట్ చేసింది. దీంతో ఆ భర్త అక్కడిక్కడే చనిపోయాడు.
పోలీసులు అరెస్టు చేసి జైలుకి..
స్థానికులు, కుటుంబ సభ్యుల వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకి పంపించారు.ఆమెకు ప్రియుడు ఉండటం వల్ల భర్తతో సరిగ్గా ఉండేది కాదని, ఎక్కువగా గొడవలు పడేదని స్థానికులు అంటున్నారు. ప్రతీ చిన్న విషయానికి భార్య కోపానికి గురై గొడవ చేసేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు
Also read
- Malavya Rajyog 2025: వచ్చే నెలలో ఏర్పడనున్న మాలవ్య రాజయోగం.. ఈ మూడు రాశులకు మహర్దశ ప్రారంభం..
- నేటిజాతకములు …24 అక్టోబర్, 2025
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే