Vaikuntha Ekadashi 2025: దర్శనంతోనే సమస్యలను పరిష్కరించే పెరుమాళ్ ఆలయం.. ఎక్కడుందో తెలుసా..
హిందువులు పవిత్రంగా పూజించే తిధుల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాంటి ఆలయాల్లో ఒకటి వరదరాజ పెరుమాళ్ ఆలయం. ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు...