July 1, 2024
SGSTV NEWS

Tag : tdp

Andhra PradeshAssembly-Elections 2024Crime

ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో  అర్ధరాత్రి  టిడిపి,వైసిపి కార్యకర్తల మధ్య  ఘర్షణ…వీడియో

SGS TV NEWS online
పల్నాడు జిల్లా… *ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో  అర్ధరాత్రి  టిడిపి,వైసిపి కార్యకర్తల మధ్య  ఘర్షణ…* కరెంటు తీసేసి రాళ్లతో పెట్రోల్ బాంబులతో విధ్వంసము చేసిన గ్రామస్తులు… పోలింగ్ ముగిసిన కూడా గ్రామంలో యుద్ధ వాతావరణం...
Andhra PradeshAssembly-Elections 2024Crime

Tirupati: తిరుపతి నియోజకవర్గంలో ఉద్రిక్తత… గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

SGS TV NEWS online
బ్రాహ్మణకాలువ గ్రామంలో టీడీపీ × వైసీపీ వైసీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారంటూ అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడికి యత్నించిన వైసీపీ వర్గీయులు ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు తిరుపతి నియోజకవర్గం...
Andhra PradeshAssembly-Elections 2024Crime

చిత్తూర్ : పీలేరులో టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్!

SGS TV NEWS online
చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేశారంటూ తెదేపా ఈసీకి ఫిర్యాదు చేసింది. వారిని పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరులో...
Andhra PradeshAssembly-Elections 2024Crime

AP Election 2024:పోలింగ్‌కు ముందే… పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత.. కారణమిదే

SGS TV NEWS online
.. పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయమే ఉంది. కానీ అధికారి వైఎస్సార్సీపీ (YSRCP) మాత్రం కుయుక్తులకు పాల్పడటంలో ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీలు కుట్రలకు పాల్పడుతోంది. దీనిలో భాగంగానే పల్నాడు...
Andhra PradeshAssembly-Elections 2024

రేపు పోలింగ్… ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాసిన చంద్రబాబు

SGS TV NEWS online
మే 13న ఏపీలో సార్వత్రిక ఎన్నికలుఒకే రోజున అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలునేటి సాయంత్రంతో ముగిసిన ప్రచార పర్వం ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈసీ నిబంధనల నేపథ్యంలో,...
Andhra PradeshAssembly-Elections 2024Crime

YSRCP vs TDP: పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి

SGS TV NEWS online
హోం ఓటింగ్ విషయంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. ముప్పాళ్ల: హోం ఓటింగ్ విషయంలో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. రాళ్లు, కర్రలతో...
Andhra PradeshAssembly-Elections 2024

ఎమ్మెల్యేలుగా,ఎంపీలుగా పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులను గెలిపించండి* *…………………….. వై.వి.బి రాజేంద్రప్రసాద్ పిలుపు.*

SGS TV NEWS online
*శ్రీకాకుళం  జిల్లా* శ్రీకాకుళం టౌన్ 8/5/2024 👉 *ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ గారు ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో  ఎన్డీఏ  బలపరిచిన అభ్యర్థి గుండు శంకర్ కు మద్దతుగా పంచాయతీరాజ్...
Andhra PradeshAssembly-Elections 2024Political

45వ డివిజన్లో కోట్లాది రూపాయల భూ కబ్జాతో వైసీపీ కార్యాలయం నిర్మాణం చేసి పాలకులు దోచుకున్నారు….

SGS TV NEWS online
ప్రజలకు ఉపయోగపడే పట్టాభి స్మారక భవనాన్ని వైసీపీ పాలకులు అడ్డుకున్నారు….. 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి, పి. వి. ఫణి కుమార్ నివాసంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో డివిజన్ ఇంచార్జ్, పి. వి....
Andhra PradeshAssembly-Elections 2024Lok Sabha 2024

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉండాలి. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ

SGS TV NEWS online
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ‘గోదావరి మాతకు ప్రణామాలు.. ఈ నేల...
Andhra PradeshAssembly-Elections 2024

వల్లభనేని బాలసౌరి, కొల్లు రవీంద్ర ల గెలుపుతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది….

SGS TV NEWS online
*మచిలీపట్నం**05/05/2024* * *ప్రజా ఆమోదయోగ్యంగా ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో…. తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా ప్రచార కార్యదర్శి, మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, పి. వి. ఫణి కుమార్….* *ఎన్నికల...