Telangana: మంత్రాల పేరుతో మాయ చేస్తున్న కేటుగాళ్లు.. దొంగ స్వాముల ఇళ్ళపై ఏకకాలంలో పోలీసుల దాడులు
మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడుల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై దొంగ స్వాముల భరతం పట్టారు పోలీసులు. ఏకంగా బైండోవర్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడులకు సంబంధించిన వచ్చిన ఫిర్యాదుల...