దొడ్డబళ్లాపురం(కర్ణాటక ): ఓ కిరాతక భర్త భార్యను హత్య చేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన బెంగళూరు తిగళరపాళ్యలోని ముబారక్ నగర్లో చోటుచేసుకుంది. వివరాలు.. సురేశ్ (40), మమత (33) దంపతులు,...
దేశంలో ఆడవారికి రక్షణ లేకుండాపోతోంది. ఒకవైపు కోల్కతా ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మరువకముందే.. దేశం నలుమూలల మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో మరో షాకింగ్...