• వీడిన హత్య కేసు మిస్టరీ • ఐదుగురు నిందితులకు రిమాండ్ • వివరాలు వెల్లడించిన ఇన్చార్జి ఏసీపీ కృష్ణయ్య మీర్పేట: పాత నేరస్తుడి హత్యకు సంబంధించి పోలీసులు ఐదుగురిని...
నాగ పంచమి రోజున కొండపైన ఉన్న కొండమ్మాయి దేవాలయం వద్ద వేలాది మంది తేలు విగ్రహాన్ని పూజిస్తారు. ఈ రోజున భక్తులు తేళ్లతో ఆడుకోవడం కనిపిస్తుంది. కొందరు వాటిని తమ ముఖాలపై, నోటిలో (కుడి...
సాధారణంగా వేడి నీళ్ళు చేతి మీద పడితేనే కొద్ది సేపు కూడా ఆ నొప్పిని ఓర్చుకోలేం. అలాంటిదీ ఒంటి మీద వేడి నీళ్ళు పడిన తర్వాత కూడా ఒక యువతి అరగంట పాటు నడుచుకుంటూ...
భారత దేశంలో మాత్రమే కాదు అనేక దేశాల్లో శివ లింగాలు కనిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ మధ్యప్రదేశ్లోని ఖజురహోలోని మాతంగేశ్వర ఆలయ రహస్యం చాలా ప్రత్యేకమైనది. అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కూడా. ఈ ఆలయంలో ఉన్న...
మాజీ నక్సలైట్, కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట మండల అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. ఎల్లయ్య అదృశ్యం.. దృశ్యం సినిమాను తలపిస్తోంది. ఎల్లయ్య విరోధులే పథకం ప్రకారం కిడ్నాప్ చేసి హత్య...
గత రెండు సంవత్సరాలుగా వరస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్గా మారిన నిందితులను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. కేవలం జల్సా కోసమే ఈ దొంగతనాలు చేసినట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. నిందితుల...