Telangana: దారుణం.. తల్లి కొడుకులపై కత్తులతో విచక్షణరహిత దాడి
వరంగల్ శివారులోని కీర్తినగర్ కాలనీలో దారుణం జరిగింది. తల్లి కొడుకులపై కొంతమంది వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. కత్తిపోట్లతో తీవ్ర గాయాలపాలైన తల్లి కొడుకులు ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు....