సత్యసాయి: సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని కొడవలితో నరికి చంపిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. న్యాయవాది, ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి సంపత్రాజును...
కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నడి ఊరిలో ఉన్న ఓ యువకుడిని అత్యంత పాశవికంగా దాడి చేసి, కిడ్నాప్ చేసి హతమార్చారు. చివరికి 12గంటలపాటు కనిపించకుండా పోయిన యువకుడు వాగులో శవమై తేలాడు....
మానవత్వాన్ని మరచి చెడు వ్యసనాలకు బానిసలై అనాలోచనతో పేగు బంధాలనే తెంచివేస్తున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన వరుస ఘటనలు కంటతడి పెట్టిస్తున్నాయి. అయ్యో పాపం అనే ఎలా చేస్తున్నాయి....
మానసిక సమస్యలతో బాధపడుతున్న కూతురి మెడకు ఆ తల్లిదండ్రులు ఉరివేసి హతమార్చారు. గతంలో మానసిక రుగ్మతతో బాధపడుతున్న కూతురికి లక్షలు ఖర్చుచేసి చికిత్స చేయించారు. వ్యాధి కొంత నయంకావడంతో బిడ్డకు పెళ్లి చేశారు. భర్త,...
రామగిరి(నల్లగొండ): అనుమానంతో భార్యను భర్త హత్య చేశాడు. ఈ ఘటన తిప్పర్తి మండలంలో సోమవారం జరిగింది. ఎస్ఐ డి. రాజు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలం నూకలవారిగూడేనికి చెందిన గుండెబోయిన నాగరాజుకు 2001లో...
రాను రానూ మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. చాలా మంది చిన్న చిన్నపాటి సమస్యలనూ పెద్దవి చేసి, చివరకు హత్యలు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. కనీసం చిన్న పిల్లలు అని కూడా దారుణంగా ప్రవర్తిస్తున్నారు....
మే 16వ తేదీ అర్థరాత్రి పన్నెండు గంటల సమయం దాటింది. అడపా దడపా ఇన్నర్ రింగ్ రోడ్డుపై వాహనాలు తిరుగుతున్నాయి. అదే సమయంలో ఒక వ్యక్తి కత్తి పట్టుకుని కనిపించాడు. ఎవరా అని ఆరా...
హైదరాబాద్, మే 17: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ ఇల్లాలు. పైగా ఏమీ ఎరగనట్లు గుండెపోటని చెప్పి అందరినీ నమ్మించి నాటకాలు ఆడింది. బంధువులు కూడా నిజమేనని నమ్మారు. దహన...
ఇంట్లో ఉన్న అమ్మాయి.. రోజూ ఏడుస్తూ కనిపించేది. పాపం ఆమెకు ఏం కష్టమొచ్చిందో .. అనుకునే వారు ఇరుగు పొరుగు. ఇంటి ఓనర్ కూడా ఆ అమ్మాయి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఓ రోజు...
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దారుణం చోటు చేసుకుంది. ఇంద్ర నగర్ పరిధిలో ఎంఐఎం, కాంగ్రెస్ నాయకులు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి...