జీవితాంతం ప్రేమతో చూసుకోవాల్సిన భార్యను దారుణంగా కడతేర్చాడు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి హత్య చేశాడు.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని, ఓ గొర్రె పిల్లను సైతం చంపేసి.. ఆపై ఎవరో...
పిల్లలు బాగా చదువుకుని.. మంచి లైఫ్ లీడ్ చేయాలని భావిస్తుంటారు. అందుకే తమ జీవితాలను శాక్రిఫైజ్ చేసుకుని బిడ్డల సంతోషం కోసం కష్టపడుతుంటారు. కానీ పిల్లలు తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకోవడం లేదు. తల్లిదండ్రులు...
వారం రోజుల క్రితం మియాపూర్లో కలకలం సృష్టించిన బాలిక మిస్సింగ్ అండ్ మర్డర్ కేసులో తండ్రే నిందితుడిగా తేలాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వారం రోజుల క్రితం సంచలనంగా...
సమాజంలో మనషి అన్న వాడే మాయమవుతున్నాడు. బంధాలకు విలువలేదు. దైవం అంటే భక్తి లేదు. కన్న తల్లిదండ్రులపై ప్రేమ, గౌరవం అనేవి కనిపించడం లేదు. ఇవన్నీ లేకపోగా అమ్మా నాన్నలను వేధించడం, రోడ్డున వదలేయడం,...
రూ.500 కోసం ఇద్దరిని హత్యచేసిన ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన వరికుప్పల శ్రీనివాసు యావజ్జీవ కఠిన కారాగార శిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కుంచాల సునీత మంగళవారం తీర్పునిచ్చారు. ...
కుమారుడు క్షణికావేశంలో తల్లిని కొట్టడంతో మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పులలో శనివారం చోటు చేసుకుంది. శాయంపేట, : కుమారుడు క్షణికావేశంలో తల్లిని కొట్టడంతో మృతి చెందిన సంఘటన హనుమకొండ...
భార్య హోం గార్డు. విధులు నిర్వర్తించుకుని ఇంటికి వచ్చే సరికి ప్రతి రోజూ భర్తతో తలనొప్పి. ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. భర్తకు ఆమె పలుమార్లు ఆ విషయంలో నచ్చజెప్పింది. భార్య, భర్తల చిన్న...
తన తండ్రి, తమ్ముడిని దారుణంగా హత్య చేసింది ఒక 15 ఏళ్ల బాలిక. తన ప్రేమకు అడ్డుపడుతున్నారనే కోపంతో ఆ ఇద్దరినీ చంపి మృతదేహాలను ముక్కలు చేసి ఫ్రీజర్లో దాచిపెట్టంది. మార్చి 15న మైనర్...
సత్యసాయి: సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని కొడవలితో నరికి చంపిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. న్యాయవాది, ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి సంపత్రాజును...
కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నడి ఊరిలో ఉన్న ఓ యువకుడిని అత్యంత పాశవికంగా దాడి చేసి, కిడ్నాప్ చేసి హతమార్చారు. చివరికి 12గంటలపాటు కనిపించకుండా పోయిన యువకుడు వాగులో శవమై తేలాడు....