• ఎముకల సేకరణ • మృతుడి బంధువు ఫిర్యాదు మేరకే అన్న అధికారులు ఇల్లంతకుంట(మానకొండూర్): ఓ వ్యక్తి అంత్యక్రియలు పూర్తయిన నాలుగు రోజులకు మృతుడి ఎముకలు సేకరించిన ఘటన ఇల్లంతకుంట మండలంలోని ఓబులాపురంలో చోటుచేసుకుంది....
కరీంనగర్: పరీక్షల్లో ఫెయిలాకావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. టౌన్ సీఐ వరంగంటి రవి తెలిపిన వివరాలు.. మండలంలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన శ్యామల వైష్ణవి(17) ఇంటర్...
దుర్గాప్రసాద్, మమతకు పెళ్లై 11 ఏళ్లైంది. ఒక్కగానొక్క కొడుకు. అయితే ఇక్కడ సరైన పనులు లేకపోవడంతో పరాయి రాష్ట్రంలో పనికి వెళతానని భార్యకు చెప్పాడు. అందుకు భార్య ససేమీరా అని చెప్పింది. అయితే.. భార్యాభర్తల...
మెట్పల్లిలో పోలీసులతో వడ్డీ వ్యాపారి వాగ్వాదం జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలపై పట్టణ సీఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. కాసారపు రాజయ్య వద్ద...
యువకుడి మృతి నిద్ర మత్తు వల్లే ప్రమాదం సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు మర్రిపల్లిలో విషాదం వేములవాడరూరల్: రాత్రి సమయంలో ప్రయాణం వద్దు కొడుకా అని తల్లి చెప్పినప్పటికీ వినలేదు.. ఏం కాదమ్మా తెల్లవారేసరికి...
కరీంనగర్: డిగ్రీలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో మండలంలోని మద్దులపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని పూసల వైష్ణవి (20) ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పూసల రాజేశం కూతురు వైష్ణవి...
పరారీలో హంతకులు దర్యాప్తు చేస్తున్న సిరిసిల్ల పోలీసులు కరీంనగర్: సిరిసిల్ల ఉలిక్కిపడింది. కార్మికుల అడ్డా హత్యోదంతంతో తెల్లారింది. మద్యంమత్తులో ఓ మహిళను కొందరు అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం...