ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం ఎంప్లాయిస్ కాలనీలో గురువారం రాత్రి ఏసీబీ రైడింగ్ తీవ్రసంచలనం కలిగించింది. సోషల్ వెల్ఫేర్ కాలేజీ హాస్టల్ వార్డెన్ నాగమణి రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. ఝాన్సీ అనే...
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు హాస్టల్లో కెమెరాల వివాదం ఇంకా కళ్లముందు కదలాడుతుండగానే మరో షాకింగ్ సీన్ తెరపైకి వచ్చింది. ఈసారి ఇలాంటి ఘటన జరిగింది హైదరాబాద్ శివారులోని కాలేజ్ హాస్టల్లో.. మేడ్చల్ జిల్లా కండ్లకోయ...
ఆంధ్రప్రదేశ్ : హాస్టల్లో ఉండే విద్యార్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. హాస్టల్లో ఉండే పేద విద్యార్థులకు సరైన తిండి లేక పస్తలుండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు వార్డెన్ వ్యవహారం విద్యార్థులకు మరింత ఇబ్బందిగా మారుతోంది....