మహా శివరాత్రి పండక్కి ఒక్కరోజు ముందు దారుణం జరిగింది. ఓ ఆలయంలో రాతి శివలింగం చోరీ అయింది. ఈ ఘటన గుజరాత్లోని దేవభూమి ద్వారకా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ శివలింగం శతాబ్దాల నాటిదని భక్తులు...
కాదేది బిజినెస్కు అనర్హం అన్నట్లు.. అడ్డదారుల్లో సంపాదించాలనుకున్నవారు ఏదైనా చేసి డబ్బులు కూడబెట్టేందుకు వెనుకాడడటం లేదు. తాజాగా చిన్నారులను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న రెండు ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముఠాలను పోలీసులు...
• గుజరాత్లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం వడోదర: గుజరాత్లో 11 ఏళ్ల బాలికపై ఒక 36 ఏళ్ల వలస కార్మికుడు దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక జననాంగంలో ఇనుప కడ్డీ చొప్పించాడు! భరూచ్...
గుజరాత్లో ఓ యువతి మరణం కలకలం రేపింది. నేను చనిపోతున్నా…నువ్వు పెళ్ళి చేసుకుని హాయిగా ఉండు అంటూ లవర్కు ఒక మెసేజ్ వదిలేసి మరీ వెళ్ళిపోయింది. అయితే ఇది పెళ్ళి చేసుకున్న భర్త గురించి...
సికింద్రాబాద్ రైల్లే స్టేషన్ లో కలకలం సృష్టించిన సీరియల్ కిల్లర్ కేసులో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ మేరకు మీడియాకు వెల్లడించారు.. హైదరాబాద్, నవంబర్...
గత ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆగివున్న రైలులో వికలాంగుల బోగీలో ఓ మహిళ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య చేసింది సీరియల్ కిల్లర్ గా పోలీసులు గుర్తించారు. ఇతగాడు...
గుజరాత్లోని గాంధీ నగర్లో ఐదేళ్ల నుంచి నడుపుతున్న నకిలీ కోర్టును పోలీసులు గుర్తించారు. మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ అనే వ్యక్తి న్యాయమూర్తిగా వ్యవహరిస్తూ క్లయింట్లకు అనుకూలంగా తీర్పునిస్తూ డబ్బులు దోచుకున్న ఘటన ఇటీవల వెలుగులోకి...
దోహద్, సెప్టెంబర్ 24: గుజరాత్లోని దాహోద్ లో ఘోర సంఘటర జరిగింది. స్కూల్ ప్రిన్సిపల్ ముక్కుపచ్చలారని ఓ చిన్నారిని దారుణంగా చంపి, స్కూల్లోనే పాతిపెట్టాడు. అనంతరం ఏమీ ఎరగనట్లు స్కూల్లో నాటకాలు ఆడసాగాడు. అతడి...
ఇంట్లో పిల్లలు ఆడుకుంటున్నారులే అని అశ్రద్ధగా ఉండే.. తల్లిదండ్రులకు ఈ ఉదంతం ఓ హెచ్చరిక. పిల్లవాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. కానీ, ఆ తల్లిదండ్రులకు ఏం జరిగిందో తెలియక ఆందోళన పడ్డారు. పసివాడి ఆరోగ్య పరిస్థితి...
గోడౌన్లో ఐదుగురు కూలీలు బస్తాలు దింపుతుండగా ప్రమాదం జరిగిందని తెలిసింది. పొడవాటి గోధుమ బస్తాలు అకస్మాత్తుగా పడిపోయాయి. కార్మికులు తప్పించుకోవడానికి సమయం లేకుండా పోయింది. ఈ ఘటన అంతా సీసీటీవీలో రికార్డయ్యింది. వీడియోలో అనూహ్యంగా...