ఆ తండ్రి బిడ్డ మీదనే ప్రాణాలు పెట్టుకున్నాడు. కానీ కుమార్తె మాత్రం తండ్రి తన దారికి అడ్డు అని భావించి.. అతడిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఆ వివరాలు సాధారణంగా ఆడపిల్లలకు...
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. పట్టణంలోని ఎగువకురవవంకకు చెందిన దొరస్వామి (62)ని దుండగులు చంపారు. దిగువ కురవవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో దొరస్వామి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం...