April 11, 2025
SGSTV NEWS

Tag : Food Poisoning

CrimeTelangana

నారాయణపేటలో కలకలం.. ఒక్కెసారి 100 మంది విద్యార్థులకు ఏమైంది

SGS TV NEWS online
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌ అయింది. మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, గుడ్డు తిన్న100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన టీచర్లు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం...
Andhra PradeshCrime

తిరుమల నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

SGS TV NEWS
నాయుడుపేట (తిరుమల) : నాయుడుపేట పట్టణంలోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ బాలుర గురుకుల పాఠశాలలో ఆదివారం ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో సుమారు 121 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థత గురయ్యారు. అంబేద్కర్‌ గురుకుల...
CrimeNational

వీళ్ల స్టోరీ వింటే కన్నీళ్లు ఆగవు.. ఇక్కడి నుంచి నాగ్ పూర్ వెళ్లి..

SGS TV NEWS
ప్రాణాంతకమైన వ్యాధి హింసిస్తున్న.. బతకాలన్న ఆశ వారిది. జీవితంపై ఆశతో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్లారు. కానీ చివరకు అక్కడకు వెళ్లాక.. భార్య అంటే విపరీతమైన ఇష్టం భర్తకు. కానీ ఆమెకు...
CrimeNational

Chennai: ఫుడ్ పాయిజనింగ్.. 42 మంది బీటెక్ విద్యార్థులకు అస్వస్థత

SGS TV NEWS online
కలుషితాహారం తిని 42 మంది బీటెక్ విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన చెన్నైలోని ఈరోడ్లో చోటుచేసుకుంది. ఈరోడ్: తమిళనాడులోని చెన్నైలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు....
CrimeTelangana

50 రోజుల్లో 135 మంది గురుకుల విద్యార్ధులకు ఫుడ్ పాయిజన్‌.. ఒకరు మృతి! ‘సర్కార్ నిద్రపోతోందా?’

SGS TV NEWS online
హైద‌రాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప‌లు గురుకుల సంక్షేమ విద్యాల‌యాల్లో విద్యార్ధులు గత కొన్ని రోజులుగా వరుసగా అస్వస్థత‌కు గుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. పలు చోట్ల విద్యార్ధులు ఫుడ్ పాయిజ‌న్...