దీపావళి పండుగ పూట అపశృతి జరిగింది. ఏలూరులో బాణసంచా పేలి ఒకరి మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలైయ్యాయి. ఉల్లిపాయ బాంబు బస్తా పేలి సుధాకర్ అనే వ్యక్తి మృతిచెందగా, 6 గురికి తీవ్ర...
బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో యజమాని ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన గాయాలతోనే వారు ఇంటి నుంచి బయటకు వచ్చారు. అనంతరం పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలింది....
పాట్నా, ఆగస్టు 9: చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్లైంది. అవసరమైన సమాచారం సెకన్లలో కళ్లముందుకొస్తుంది. ముఖ్యంగా చిన్నారులు సోషల్ మీడియాలో వీడియోలు చూసి వాటిని అనుకరిస్తున్నారు. ఈ క్రమంలో...