April 11, 2025
SGSTV NEWS

Tag : doctors

CrimeTelangana

Hyderabad: ఓర్నాయనో.. ఒక్కో కిడ్నీ రూ.55లక్షలు.. ఇడ్లీలా మాదిరే అమ్మేశారు.. సంచలన విషయాలు..

SGS TV NEWS online
  తీగ లాగితే డొంక కదులుతోంది. కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. ప్రత్యేక టీంతో కేసును స్పీడప్ చేశారు పోలీసులు. కిడ్నీ రాకెట్ దందా ఏపీకి చెందిన ప్రధాన నిందితుడి...
Andhra Pradesh

Vizag: విపరీతమైన దగ్గుతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. సీటీ స్కాన్ చేసి రిపోర్ట్ చూడగా..

SGS TV NEWS online
ప‌ళ్లు బాగా క‌దులుతున్న‌ప్పుడు.. దంత‌వైద్యులు వాటిని తీసి, వాటి బ‌దులు కృత్రిమ దంతాలు అమ‌రుస్తారు. అలా అమ‌ర్చిన దంతాలు నిద్ర‌లో ఉండ‌గా ఊడిపోగా.. వాటిని మింగేశారో వ్య‌క్తి! అవి వెళ్లి ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోవ‌డంతో తీవ్రంగా...
CrimeTelangana

హైదరాబాద్ లో దారుణం.. కంట్లో నలుసు పడిందని వెళితే.. చివరకు ఏం జరిగిందంటే?

SGS TV NEWS online
కంట్లో నలుసు పడితే కన్ను అంతా ఎర్రబడి నొప్పిగా ఉంటుంది. ఈ బాధను భరించలేక ఓ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తే ఘోరం జరిగిపోయింది. నలుసును తొలగించేందుకు సర్జరీ చేయాలని చెప్పి వైద్యులు పాప ప్రాణం...
Andhra Pradesh

Vizag: డొక్కలో నొప్పితో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. స్కాన్ చేసి చూడగా..

SGS TV NEWS online
కిడ్నిలో రాళ్లు పెరుగుతాయని మనకి తెల్సు. అయితే.. దుప్పికొమ్ము లాంటి రాయి కిడ్నీ మొత్తం ఆవ‌రించిన కేసును మీరెప్పుడైనా చూశారా…? అంతేనా కిడ్నీ బయట బ‌య‌ట క‌టివ‌ల‌యంలోకి కూడా వచ్చిందా రాయి. ఈ కేసు...
CrimeViral

Watch: డాక్టర్ అనుచిత వ్యాఖ్యలు.. చెప్పుతో కొట్టిన మహిళ..షాకింగ్‌ వీడియో వైరల్..!

SGS TV NEWS online
డాక్టర్ గదిలోకి ఒకేసారి ఎక్కువ మంది వచ్చారు. వారిని బయటకు వెళ్లమని ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ కోరారు. ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే డాక్టర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని...
Andhra PradeshCrime

వైద్యుల నిర్లక్ష్యానికి బేబీ మృతి..ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు.. వీడియో

SGS TV NEWS online
అన్నమయ్య జిల్లా మదనపల్లె  …వైద్యుల నిర్లక్ష్యానికి ప్రయివేట్ ఆసుపత్రిలో ఓ బేబీ మృత్యువాత పడింది. తల్లిదండ్రుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొని ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి మదనపల్లె రెయిన్ బో ఆస్పత్రి...
Andhra PradeshCrime

తీరని విషాదం.. కవలలకు జన్మనిచ్చింది.. గంటల వ్యవధిలోనే

SGS TV NEWS
తాజాగా పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణీ ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. కానీ, డాక్టర్లు చేసిన ఆ ఒక్క తప్పు వాళ్ల గంట వ్యవధిలోనే జరగరాని నష్టం జరిగిపోయింది. ఇంతకి ఏం జరిగిందంటే.. ఇటీవల...
Andhra PradeshCrime

బాలుడి ప్రాణం తీసిన వైద్యుల నిర్లక్ష్యం.. అమ్మ కడుపు కోత అర్థం అయ్యేలా నిరసన!

SGS TV NEWS online
ఒకాగానొక్క కొడుకు. ఎంతో గారాబంగా పెంచుకుంటున్నారు తల్లిదండ్రులు. వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు పిల్లాడు.. కానీ డాక్టర్‌ను దేవుడిగా పూజించే దేశంలో కొందరు వైద్యులు.. ఆ వృత్తికి మాయని...
Andhra Pradesh

కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన మహిళ.. స్కాన్ చేసిన డాక్టర్లే ఖంగుతిన్నారు!

SGS TV NEWS online
ఆమెకు ఈ మధ్య కాలంలో విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది. అయితే నొప్పి తగ్గడానికి ఏవేవో మాత్రలు వేసుకునేది. నొప్పి తగ్గకపోగా పెరిగింది. ఇక తప్పదని ఆసుపత్రికి వెళ్లింది. తీరా పరీక్షలు చేయగా..ఓ మహిళ...
CrimeTelangana

Telangana: వనస్థలిపురం ప్రభుత్వ దవాఖానాలో నిలువెత్తు నిర్లక్ష్యం.. అప్పుడే పుట్టిన పసికందు మృత్యువాత!

SGS TV NEWS online
హైదరాబాద్‌, మే 16: ప్రాణాలు పోయవల్సిన డాక్టర్‌ నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో ఓ పసి ప్రాణం గాల్లో కలిసిపోయింది. పురుటి నొప్పులు రావడంతో ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది ఆ మహిళ. తీరా డెలివరీ అయిన...