Pollution Water: ప్రజల ఉసురు తీస్తున్న కలుషిత జలాలు.. విజయవాడలో నలుగురు మృతి.. వాంతులు, విరేచనాలతో హాస్పటల్లో వందలాది మంది
ఆంధ్రప్రదేశ్లో కలుషిత జలాలు ప్రజల ఉసురు తీస్తున్నాయి. మురికి కాల్వల్లో వేసిన పైప్లైన్లు.. తప్పుపట్టి.. పగిలిపోయి..కలుషితమవుతున్నాయి. ఈ నీటిని తాగిన ప్రజలు వాంతులు, విరేచనాలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మొన్న గుంటూరు, నేడు విజయవాడలో నిండు...