ఢిల్లీలోని బురారీలో ఓ కుటుంబంలోని 11 మంది అనుమానాస్పద రీతిలో మరణించిన ఘటన 2018లో తీవ్ర సంచలనం రేపింది. ఒక్కరు మినహా మిగిలిన వారంతా ఉరి వేసుకున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో మధ్యప్రదేశ్లో ఓ...
ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు జ్యోతి. మే 2 న ఇంట్లో నుండి వెళ్లిపోయింది. భర్త ఆమె కోసం వెతకగా.. ఎక్కడా ఆమె జాడ కానరాలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించాడు. అయితే రెండు...
రాజేశ్వరికి 32 సంవత్సరాలు. భర్త లేకపోవడంతో కూతురితో కలిసి ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. ఇంతలో ఓ ఫంక్షన్కు వెళదామని రెడీ అయ్యి… ఓ పరిచయస్థుడికి కాల్ చేసింది. ఇద్దరు కలిసి ఆటోలో బయలు దేరారు...
దొడ్డబళ్లాపురం: ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఓ పోలీస్ కానిస్టేబుల్ భార్యను హత్య చేసిన ఘోర సంఘటన హాసన్ లో చోటుచేసుకుంది. హాసన్ పోలీస్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసే లోకనాథ్ తన భార్య మమతను కత్తితో పొడిచి...
బుధవారం హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతికి మాయమాటలు చెప్పి.. కార్లు తీసుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. Also read :బీర్...
గత ఐదేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉండి చివరికి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన తన ప్రియుడి పట్ల ఓ యువతి అతి కిరాతికంగా వ్యవహరించింది. పెళ్లికి నిరాకరించడని కోపం పెంచుకున్న యువతి అతడిని ఇంటికి...
ఈ మధ్య కాలంలో చాలామంది యువకులు సరదా కోసం పార్టీలు చేసుకుంటూ..చిన్న చిన్న కారణాలకే ఘర్షణలకు దిగుతున్నారు. ఇక ఈ వివాదాలు కాస్త పెద్దవి కావడంతో విచాక్షరహితంగా దాడులు చేసుకోవడం, దారుణంగా హత్యలు చేయడం...
వైఎస్సార్ జిల్లా కమలాపురం ఏఎస్సై నాగార్జునరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. యూనిఫామ్ తీసి పక్కనపెట్టి రైలు పట్టాల కిందపడి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. Also read :Khammam: అయ్యో చిట్టితల్లీ..! రాసుకునే పెన్నే ఉసురు తీసింది…...
తెల్లవారేసరికి ఇంటి గోడలకు పెద్ద పెద్ద మేకులు… గోడలకే కాదు పచ్చని చెట్లకు కూడా చీలలు.. ఎవరూ కొడుతున్నారో తెలియదు… ఎప్పుడు కొడుతున్నారో అస్సలు అంతుచిక్కడం లేదు. దీంతో ఏం జరుగుతుందో అన్న భయంతో...
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వీధి కుక్కలు వణికిస్తున్నాయి. చిన్నారులపై దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి.. దొరికినవాళ్లను దొరికినట్టు కరుస్తూ ఆస్పత్రిపాలు చేస్తున్నాయి. వీధుల్లో స్వైర విహారం చేస్తున్న కుక్కలతో జనం.. ఇంటి నుంచి అడుగు...