Telangana: కళ్ళముందే కొడుకు గోదావరిలో గల్లంతవుతుంటే తల్లడిల్లిన తల్లిదండ్రులు..!
కాలేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరిలో గల్లంతైన యువకుని మృతదేహం లభ్యమైంది. తల్లిదండ్రులతో కలిసి పుణ్యస్థనానికి వచ్చిన యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్ళముందే కొడుకు గోదావరిలో గల్లంతై ప్రాణాలు కోల్పోగా కన్నవారు కన్నీరుమున్నీరుగా...