సాక్షి యాజమాన్యానికి పరువునష్టం నోటీసులు పంపిన పురందేశ్వరి
విశాఖ తీరంలో డ్రగ్స్ కంటైనర్ కలకలం సంధ్యా ఎక్స్ పోర్ట్స్ తో తమకు సంబంధం లేదన్న పురందేశ్వరి సాక్షి మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం రూ.20 కోట్లకు పరువునష్టం దావా వేస్తున్నట్టు...