Andhra Pradesh: తాగిన మైకంలో హనుమంతుడి విగ్రహంపై రాళ్ళతో దాడి చేసిన యువకులు..SGS TV NEWS onlineMay 3, 2025May 3, 2025 ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు దేవాలయాలకు, దేవుడు విగ్రహాలకు రక్షణ లేకుండా పోతుంది. తాజాగా మద్యం మత్తులో ఇద్దరు యువకులు...
అమరావతి అంటే ఒక నగరం కాదు.. ఒక శక్తి.. మూడేళ్ల ఏపీ ప్రజల కల సాకారం చేస్తాంః మోదీSGS TV NEWS onlineMay 3, 2025May 3, 2025 అమరావతి రాజధాని పనులతో పాటు రూ.58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీటిలో రూ.49,040 కోట్ల...
భర్త అమితమైన ప్రేమతో భార్య పేరు పచ్చబొట్టు పొడిపించుకుంటే.. ఆమె అక్రమ సంబంధం మోజులోSGS TV NEWS onlineMay 2, 2025May 2, 2025 వివాహేతర సంబంధాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. ఎంతో ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నవారు సైతం ఆ తరువాతి కాలంలో వివాహేతర...
Anakapalle: చున్నీ ఆమె ఉసురు తీసింది.. పెళ్లైన 9 నెలలకే లోకాన్ని వీడింది..SGS TV NEWS onlineApril 30, 2025April 30, 2025 చిన్న అజాగ్రత్త ఆమె ఉసురు తీసింది. భర్తతో కలిసి బైక్పై వెళుతుండగా మెడకు చున్నీ చుట్టుకుపోయి వివాహిత మృతి...
Andhra News: తండ్రి కోసం బుల్లెట్ బైక్ కొన్న కూతురు.. కానీ బైక్ తండ్రికి ఇచ్చేలోపే….SGS TV NEWS onlineApril 27, 2025April 27, 2025 తండ్రి కూతుళ్ల బంధం అనేది ఒక ప్రత్యేకమైన బంధం. నవమాసాలు మోసి తనకు జన్మనిచ్చిన తల్లి కంటే.. తండ్రి అంటే...
మూడు రోజుల కిందట చిన్నారి, ఇప్పుడు చిన్నారి తల్లి, అమ్మమ్మ మృతి..! అసలు ఏం జరిగిందంటే..?SGS TV NEWS onlineApril 27, 2025April 27, 2025 శ్రీకాకుళంలోని గూడెం గ్రామంలో వ్యవసాయ బావిలో దూకి ఇద్దరు మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్నారి చంద్రిక మృతిపై విశాఖ కంచరపాలెం...
Visakha: జంట హత్యల కేసులో ఏం జరిగింది..?SGS TV NEWS onlineApril 27, 2025April 27, 2025 విశాఖ: నగరంలోని చోటు చేసుకున్న జంట హత్యల కేసు పోలీసులకు కాస్త తలనొప్పిగా మారింది. దోపీడీ దొంగలు పనై ఉంటుందని...
విజయవాడలో దారుణం.. డేటింగ్ పేరుతో హోటల్ రూమ్ బుక్ చేసి..SGS TV NEWS onlineApril 27, 2025April 27, 2025 విజయవాడ: మాయమాటలతో అమ్మాయిలను దోచేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సెంట్రల్ ఏసీపీ దామోదర్ మీడియాకు వెల్లడించారు....
10లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ.40 వేలు ఇస్తానన్నాడు.. చివరకు ఏం జరిగిందింటే..SGS TV NEWS onlineApril 27, 2025April 27, 2025 ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ఓ వ్యక్తి 12కోట్ల మోసానికి పాల్పడ్డ ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది. అధిక వడ్డీకి...
అంతులేని విషాదం! పదో తరగతిలో 557 మార్కులు.. కానీ ఫలితాలకు 5 రోజుల ముందే మృత్యు ఒడికి..SGS TV NEWS onlineApril 27, 2025April 27, 2025 విధి ఆడిన వింత నాటకంలో ఓ బాలిక ఆశువులు బాసింది. కోటి ఆశలతో కష్టపడి చదివింది. పదో తరగతి పరీక్షలు...