రామోజీరావు మృతిపై నటుడు రాజేంద్రప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. ఫిల్మ్ సిటీలోని ఆయన పార్థివదేహాన్ని సందర్శించిన అనంతరం రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ‘రామోజీరావు అంతటి మహానుభావుడు దరిద్రపు, చెత్త రాజకీయాల వల్ల క్షోభ అనుభవించారు. అయితే ఆయన చివరికి గెలిచే వెళ్లారు. అనుకున్నది సాధించి మరీ వెళ్లారు. ప్రపంచం బతుకున్నంత వరకు రామోజీ ఉంటారు’ అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
Also read
- హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
- ఆర్ధిక ఇబ్బందులా, జీవితంలో సమస్యలా హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఇలా పూజ చేయండి..
- హనుమంతుడికి ఇష్టమైన ఈ నైవేద్యం పెడితే మీ కోరికలు నెరవేరుతాయి..!
- సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం
- Nellore: నెల్లూరు జిల్లాలో భర్త, అత్తమామల పైశాచికం.. కోడలిని వివస్త్రను చేసి హత్య!