సీఎం జగన్పై గులకరాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీశ్ జైలు నుంచి విడుదలయ్యాడు.
నెల్లూరు: సీఎం జగన్పై గులకరాయి దాడి కేసులో
నిందితుడిగా ఉన్న వేముల సతీశ్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇటీవల బెయిల్ మంజూరైన నేపథ్యంలో నెల్లూరు జైలు నుంచి అతడిని విడుదల చేశారు. మీడియా ముందు సతీశ్ కంటతడి పెట్టుకున్నాడు. గులకరాయి దాడి కేసుతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పాడు. నేరం చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు రివాల్వర్తో భయపెట్టారని తెలిపాడు. అనంతరం న్యాయవాది, కుటుంబ సభ్యులతో విజయవాడ బయల్దేరాడు.
Also read
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
 - Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
 - Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..
 - Telangana: ఆదివారం సెలవు కదా అని బంధువుల ఇంటికి బయల్దేరారు.. కొంచెం దూరం వెళ్లగానే
 - Telangana: బెట్టింగ్ యాప్కు కానిస్టేబుల్ బలి..! పోలీస్ స్టేషన్లోని పిస్టల్ తీసుకొని అకస్మాత్తుగా..
 





