విద్యార్థులు కళ్ళు మూసుకుని వేదసూక్తాన్ని వల్లెవేస్తున్నారు. బృహస్పతి అరమోడ్పు కళ్ళతో ఏకాగ్రతగా ఆలకిస్తున్నాడు. చంద్రుడు కళ్ళు మూసుకోలేదు. వల్లె వేయడం లేదు. ఆలకించడమూ లేదు. అతని చూపులు ఆశ్రమ వాతాయనం మీదే ఉన్నాయి. వాతాయనం
మేషం (2 ఏప్రిల్, 2024) అభద్రత/ ఏకాగ్రత లేకపోవడమ్ అనేభావన మీకు మగతను నిర్లిప్తతను కలిగిస్తుంది. మీరు అప్పుఇట్చినవారికి,వారినుండి మీరు డబ్బును తిరిగిపొందాలనుకునే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి.వారినుండి మీకు ధనము అందుతుంది. వ్యక్తిగతమూ, మరియు
గ్వాలియర్, మార్చి 31: ఓ కాలేజీ విద్యార్ధికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. బ్యాంకు ఖాతా నుంచి కోట్ల రూపాయల్ల లావాదేవీలు జరిపినందుకు గానూ రూ.46 కోట్లకు ఇన్కం ట్యాక్స్ అధికారులు ఆదాయ పన్ను
ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిన వృద్దురాలిని ఓ దివ్యాంగుడు కాపాడాడు. ఆయన ఆరోగ్యం సరిగా లేకున్నా బావిలోకి దిగి విలవిలలాడుతున్న ఓ ప్రాణాన్ని కాపాడాడు. దీంతో చివరి నిమిషంలో వృద్ధురాలు ప్రాణాలతో బయటపడింది. తుది
వివాహేతర సంబoధాలు పచ్చని కాపురాలలో చిచ్చురాజేస్తున్నాయి. పిల్లాపాపలతో నిండు నూరేళ్ళు కలిసుండాల్సిన భార్యాభర్తల బంధాన్ని గుల్ల చేస్తున్నాయి. ఒక్కోసారి ప్రాణాలను హరిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో తాజాగా ఇలాంటి ఘటనే
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోడు భూముల వివాదంలో గిరిజనుల మధ్య నెలకొన్న వివాదం కాస్తా.. పోలీసుల జోక్యంతో రణరంగంగా మారింది. (మార్చి 31) ఆదివారం ఉదయం సత్తుపల్లి