వైష్ణవులు పూజించే శివాలయం… ఎక్కడో తెలుసా? మన దేశం ఆధ్యాత్మికతకు నిలయం. ఇక్కడ పురాతన చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. పచ్చని ప్రకృతి అందాల నడుమ ఔరా! అనే కళాకృతులు గల ఆలయాలు నేటికీ
ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఆలయంలో లేదా ఎక్కడైనా సరే ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వినడం శుభమని పండితులు చెప్పారు. కొత్త ఏడాది ప్రారంభం రోజునే తమ రాశిఫలాలు, స్థితిగతులను గురించి
బెంగళూరు, ఏప్రిల్ 8: ఐటీ రాజధాని నగరం బెంగళూరులో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి హోటల్లోని 19వ అంతస్తు నుంచి కిందకి దూకి మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్
చండీగడ్, ఏప్రిల్ 8: ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న తన స్నేహితురాలిని కత్తితో పొడిచి ఓ వ్యక్తి హత్య చేశాడు. అనంతరం ఆమె కారులో పారిపోయేందుకు యత్నించాడు. అయితే అనుకోని విధంగా రోడ్డు ప్రమాదానికి
నమ్మకంగా పని చేస్తున్న కారు డ్రైవర్ యజమానిని బురిడీ కొట్టించి 40లక్షల రూపాయల నగదు, కారుతో పరారయ్యాడు. కొట్టేసిన నగదుతో పెళ్లి చేసుకుని బిజినెస్ పెట్టి సెటిల్ అవుదాం అనుకున్నాడు. ఇటీవలే నిశ్చితార్థం చేసుకుని
ఆమ్ ఆద్మీ పార్టీని కష్టాలు వెంటాడుతున్నాయి. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో సహా చాలా మంది ముఖ్య నాయకులు ED లక్ష్యంగా చేసుకుంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో నేత
మూడు టన్నుల పిడిఎస్ బియ్యం, 1600 లీటర్ల రిఫండ్ ఆయిల్, రూ.1.30 లక్షల నగదును పట్టుకున్నారు రావులపాలెం పోలీసులు. ఎన్నికల సందర్భంగా రావులపాలెం మండలం గోపాలపురం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్లో తనిఖీలు సందర్భంగా
బోధన్ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి పార్కింగ్లో పెట్టిన కారులోకి ఎక్కిన చిన్నారి డోర్ లాక్ కావటంతో ప్రాణాలు కోల్పోయాడు. పార్కింగ్ చేసిన కార్లవైపు పిల్లలు వెల్లకుండా చూసుకోవాలి. పిల్లలు తెలియక
అందరూ గుడిలో దేవుడ్ని మొక్కేందుకు వెళ్తుంటే.. వీడు మాత్రం కొంచెం తేడా.. మామూలోడు కాదు.. మహాముదురు. భక్తుడి రూపంలో వెళ్లి ఏకంగా అమ్మవారికే పంగనామాలు పెట్టాడు. గుడిలోకెళ్లి పాడుపని చేస్తే.. సీసీ కెమెరాలకు అడ్డంగా
*భాష్యం పాఠశాలలో ఘనంగా జరిగిన శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు* భాష్యం పాఠశాలలో ది:08.04.24-సోమవారం నాడు ముందస్తు ఉగాది వేడుకలను విద్యార్థులు ఎంతో ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారని ప్రిన్సిపల్ శ్రీ ఎన్