ఓ మహిళ గొప్ప డాక్టర్ కావాలనీ ఎంతో మందికి సేవలు అందించాలని భావించింది. అందుకే పీజీ చదివేందుకు కుటుంబానికి దూరంగా హాస్టల్ లో ఉంటుంది. అయితే సోమవారం నాడు దారుణం చోటుచేసుకుంది. మానవ జీవితం
ఒంగోలు:: స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి మనవడు టంగుటూరి గోపాలకృష్ణ సోమవారం ఉదయం 5.10 గంటలకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో వారి కుమారుని ఇంట స్వర్గస్తులైనారు.
మొయినాబాద్: ఏడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే అదనపు కట్నం కోసం వేధించడంతో ఇంట్లోనే ఉరివేసుకుని గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని హిమాయత్నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల
రాహుకాలంలో పూజలు చేయకపోవడం, ఏ శుభకార్యాన్నీ తలపెట్టకపోవడం తెలిసిందే. కానీ తిరునాగేశ్వరం ఆలయంలో మాత్రం కాలసర్పదోషాలూ, రాహు దోషాలూ పోయేందుకు ఆ సమయంలోనే పూజలు చేయించుకుంటారు భక్తులు. రాహుకాలంలో పూజలు చేయకపోవడం, ఏ శుభకార్యాన్నీ
మేషం (28 మే, 2024) మీఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఇతరులను మురిపించాలని మరీఎక్కువగా దూబరా ఖర్చు పెట్టకండి. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగ ఉంటాయి. మీ ప్రియమైన వ్యక్తి మీకు
రోజులానే ఆ రోజు కూడా విధులకు హాజరైంది యువతి. వర్షం పడుతుండటంతో మెల్లిగా తన స్కూటీపై ఇంటికి బయలు దేరింది. మార్గమధ్యంలో వెనుక నుండి మరో బండి ఆమెను ఫాలో అవుతుంది. ఈ మధ్య
కాజీపేట: ప్రేమ పేరుతో యువతి మోసం చేసిందనే మనస్తాపంతోఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ సమీపంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. కాజీపేట మండలం సోమిడికి
ఆమె అందమైన బ్యూటీషియన్. ఆమె కూడా చాలా స్టైలిష్. స్థానిక మహిళలు ఆమె వద్దకు వచ్చి అందానికి మెరుగులు దిద్దుకుంటూ ఉంటారు. కానీ ఆమె మాత్రం ఊహించని పని చేసి.. ఎంత సంపాదించినా.. అనారోగ్యం
ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగి భర్తలతో విభేదాల కారణంగా విడిపోయిన మహిళ అనుమానస్పద రీతిలో మృతి చెందింది. ఇంతకి ఏం జరిగిందంటే.. ఇటీవల కాలంలో పెళ్లిళ్లు చేసుకోవడం, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం చాలా
ఆర్టీసీ బస్సు ఆపలేదని ఏకంగా ఓ జంట కండక్టర్తో గొడవకు దిగారు. ఇలాంటి చోద్యం ఎక్కడా చూడలేదంటూ స్థానికులు, విషయం తెలిసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది జరిగింది మరెక్కడో కాదు. హైదరాబాద్ నగరంలోనే..