తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. పుత్తూరు: తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను
స్కాట్లాండ్ లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు () ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు.
తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. భోపాల్: మధ్యప్రదేశ్ లో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల
దేశాన్ని ఏలే రాజు సైతం ఒక గురువుకు విద్యార్ధే.. అవును ఒక పిల్లవాడి భవిష్యత్ ను అందంగా తీర్చిద్దిడేవారు ఉపాధ్యాయులు. అందుకే మన సంప్రదయంలో ఆచార్య దేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకి
ఆలమూరు, : డా. బీఆర Also read ్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులోని వైకాపా నాయకుడికి చెందిన ఒక ఇటుక బట్టీలో రూ.7.8 లక్షల విలువైన గోవా మద్యం సీసాలను ఎస్ఈబీ అధికారులు
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. 170 కేసులను స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ చిత్తూరు ఎన్నికల నామినేషన్ మొదటి రోజే
ఏసీబీ అధికారులు ఎంతమంది అవినీతి అధికారంలో ఉన్న పట్టుకుంటున్నా.. మరింత మందిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నా.. కొందరిలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. పని చేయాలంటే పైసలు ఇవ్వాల్సిందే..! ఫైలు కదలాలంటే
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది.
హుబ్బళ్లి, ఏప్రిల్ 19: కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఘోరం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ నిరంజన్ హిరేమఠ్ కుమార్తెను ఓ యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. నిరంజన్ కుమార్తె నేహా (23)
Hyderabad | నా భార్య నన్ను కొడుతోంది.. వాతలు పెడుతోంది.. రోజూ టార్చర్ చూపిస్తోంది.. ఆమెతో వేగడం నా వల్ల కాదు.. నాకు విడాకులు ఇప్పించండి అంటూ ఓ భర్త ఆవేదన వ్యక్తం చేశాడు.