బొల్లారం, ఫిబ్రవరి : మద్యం మత్తులో మొదలైన గొడవ, పాత కక్ష చివరకు ఒక యువకుడి ప్రాణం తీసింది. ఖాజిపల్లి గ్రామం జీఎంఆర్ కాలనీ ప్రాంతంలో కలకలం రేపిన ఈ హత్య కేసును ఐడీఏ
భూగర్భ గనుల శాఖ కార్యాలయంలో సర్వేయర్ గా పనిచేస్తున్న అబ్దుల్ ఆసిఫ్ అక్రమ ఆస్తుల పై నెల్లూరు ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. విజయవాడలో నివాసం ఉంటున్న సర్వేయర్ అబ్దుల్ ఆసిఫ్.. ఒంగోలు మైన్స్
ఆర్థిక ఇబ్బందులు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు, పెరిగిపోయిన అప్పుల భారం తాళలేక ఓ చీఫ్ ఇంజనీర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో తీవ్ర
ఒక టీ షాపులో వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని ఓ మున్సిపల్ అధికారి ఆవేశంతో ఊగిపోయారు. అరగంటలో ప్రోక్లైన్తో అక్కడికి వచ్చారు. షాపు ముందు ఉన్న ర్యాంపు తొలగించడానికి ప్రయత్నం చేశారు. అంతే
అనుమానం పెను భూతంగా మారింది. తాళి కట్టిన ఆలిని అత్యంత పాశవికంగా కడతేర్చాడు ఓ మృగాడు. అనుమానంతో తరుచూ గొడవ చేస్తూ.. చివరకు ఆమెను కాటికి పంపించేశాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో
కడప అర్బన్: కడపలోని మున్సిపల్ హై స్కూల్ (మెయిన్)లో ఇన్చార్జి హెచ్ఎంగా పనిచేస్తున్న జింకా జమీమా సుందరం (49) శుక్రవారం ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు, బాధితురాలి బంధువులు, సహచర ఉపాధ్యాయులు అందించిన వివరాలు.. జింకా
మెదక్ జిల్లా రేగోడ్లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొడుకు మహమ్మద్ తన తండ్రి శాకీర్ను కర్రతో కొట్టి చంపాడు. మద్యానికి బానిసైన మహమ్మద్ కుటుంబంతో తరచూ గొడవపడేవాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన
ఉపాధ్యాయుడు అంటే తండ్రితో సమానం. పిల్లలను సొంత బిడ్డల వలె కంటికి రెప్పలా చూడాల్సిన బాధ్యత టీచర్లదే. కానీ పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి భవిష్యత్కు బంగారు బాటలు వేయాల్సిన ఓ టీచర్ మాత్రం దారి
పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి అమాయకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడో వ్యక్తి. చెల్లుబోయిన లోచన కుమార్ అనే యువకుడు.. నకిలీ డీఎస్పీ వేషంలో ఈ తరహా మోసాలకు పాల్పడ్డాడు. ఈ