ఢిల్లీ : ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ బుధవారం మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు తెలియజేశారు.
ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చిన ఐఆర్ సీటీసీ జనరల్ బోగీ నిలిచే చోట ఏర్పాటు చేసిన అధికారులు వేసవి పూర్తయ్యే వరకూ స్పెషల్ కౌంటర్ ఉంటుందని వెల్లడి వేసవి సందర్భంగా ప్రత్యేక రైళ్లతో పాటు విజయవాడ
బలోద్ జిల్లాలోని కమ్రౌడ్ గ్రామంలోని ఆలయంలో ఉన్న హనుమంతుడి విగ్రహం 400 సంవత్సరాల నాటిదని చెబుతారు. 400 సంవత్సరాల క్రితం కమ్రాడ్ గ్రామం చుట్టూ చాలా కరువు ఉండేదని చెబుతారు. దీంతో అక్కడి ప్రజలు
రాత్రి సమయంలో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయని పెద్దలు చెబుతారు? అంతేకాదు రాత్రి పూట రావి చెట్టును తాకకూడదు. ఇలాంటి ఎన్నో విషయాలు వినే ఉంటారు. అయితే వీటన్నింటికీ అసలు ఆధారం ఏమిటి? ఇది
చదువును మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడిగా అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలను మ్యాట్రిమోనీ వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు వచ్చిన డబ్బుతో దుబాయ్,
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మునగాల, : ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది. హైదరాబాద్: నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం : శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా
ఒంగోలు:: శ్రీగిరి పై కొలువైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్కందగిరిపై కొలువైయున్న వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు గంగా పార్వతీ సమేత శ్రీ మహేశ్వరుని
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. ఆయనకు సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఈ