దొడ్డబళ్లాపురం: ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఓ పోలీస్ కానిస్టేబుల్ భార్యను హత్య చేసిన ఘోర సంఘటన హాసన్ లో చోటుచేసుకుంది. హాసన్ పోలీస్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసే లోకనాథ్ తన భార్య మమతను కత్తితో పొడిచి
తల్లి ప్రేమకు మూగజీవాలు అతీతం కాదు. తమ పిల్లల్లకి పాలిచ్చి పోషించడమే కాదు. ఆకలితో ఉన్న మేక పిల్లలకు పాలిచ్చి సాకుతోంది ఓ గోమాత. జాతి వేరైనా.. పాలిచ్చి మాతృ ప్రేమను చాటుకుంది ఆ
నంది కొమ్ముల నుంచి శివయ్యను దర్శనం చేసుకోవడం మంచిది అని చాలా మంది నమ్మకం. నందీశ్వరుడు శంకరుని గొప్ప భక్తుడు. నంది శివుని వాహనం. ప్రతి శివాలయంలో తన గణాలలో నందితో పాటు శివునితో
మేషం (4 జూలై, 2024) మీ జీవితభాగస్వామి యొక్క ఆహ్లాదకరమైన మూడ్ మీ రోజు అంతటినీ ప్రకాశింపచేయగలదు. క్రొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయమైనవిగా ఉంటాయి. స్నేహితులతోను, బంధువులతోను హాయిగా సంతోషంగా గడపండి.
బుధవారం హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతికి మాయమాటలు చెప్పి.. కార్లు తీసుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. Also read :బీర్
గత ఐదేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉండి చివరికి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన తన ప్రియుడి పట్ల ఓ యువతి అతి కిరాతికంగా వ్యవహరించింది. పెళ్లికి నిరాకరించడని కోపం పెంచుకున్న యువతి అతడిని ఇంటికి
ఈ మధ్య కాలంలో చాలామంది యువకులు సరదా కోసం పార్టీలు చేసుకుంటూ..చిన్న చిన్న కారణాలకే ఘర్షణలకు దిగుతున్నారు. ఇక ఈ వివాదాలు కాస్త పెద్దవి కావడంతో విచాక్షరహితంగా దాడులు చేసుకోవడం, దారుణంగా హత్యలు చేయడం
వైఎస్సార్ జిల్లా కమలాపురం ఏఎస్సై నాగార్జునరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. యూనిఫామ్ తీసి పక్కనపెట్టి రైలు పట్టాల కిందపడి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. Also read :Khammam: అయ్యో చిట్టితల్లీ..! రాసుకునే పెన్నే ఉసురు తీసింది…
తెల్లవారేసరికి ఇంటి గోడలకు పెద్ద పెద్ద మేకులు… గోడలకే కాదు పచ్చని చెట్లకు కూడా చీలలు.. ఎవరూ కొడుతున్నారో తెలియదు… ఎప్పుడు కొడుతున్నారో అస్సలు అంతుచిక్కడం లేదు. దీంతో ఏం జరుగుతుందో అన్న భయంతో
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వీధి కుక్కలు వణికిస్తున్నాయి. చిన్నారులపై దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి.. దొరికినవాళ్లను దొరికినట్టు కరుస్తూ ఆస్పత్రిపాలు చేస్తున్నాయి. వీధుల్లో స్వైర విహారం చేస్తున్న కుక్కలతో జనం.. ఇంటి నుంచి అడుగు